భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనం

84చూసినవారు
భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనం
భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడిని సోమవారం నిమజ్జనం చేశారు. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండల కేంద్రంలోని వేప చెట్టు హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పూజలు చేసిన లడ్డును వేలం వేయగా వేలం పాటలో రూ. 11600 కు పాల రాములు గౌడ్, కనకవ్వ దంపతులు దక్కించుకున్నారు.

సంబంధిత పోస్ట్