పంచాయితీ కార్మికులకు జీతాలు చెల్లించాలి

50చూసినవారు
పంచాయితీ కార్మికులకు జీతాలు చెల్లించాలి
ఐదు నెలల కాలం గడుస్తున్నా గ్రామ పంచాయితీ కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం బాధాకరం అని డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామి అన్నారు. మంగళవారం వర్గల్ మండలంలోని అవుసులోని పల్లి గ్రామాన్ని సందర్శించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంచాయితీ కార్మికులకు జీతాలు చెల్లించాలని అయన కోరారు.

సంబంధిత పోస్ట్