ప్రజా సామ్యంలో ఓటు హక్కు గొప్పది

80చూసినవారు
ప్రజా సామ్యంలో ఓటు హక్కు గొప్పది
ప్రజా సామ్యంలో ఓటు హక్కు చాలా గొప్పదని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇంచార్జి ఏపీఎం పంగ లింగం అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన నంగునూరు లోని ఐకెపి కార్యాలయంలో మండల సమైక్య ఇసీ నెంబర్లకు వివో ఏలకు ఓటు వినియోగం పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మహిళలకు రంగోలి, మెహంది, ముగ్గుల పోటీలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్