పదిలో మెరిసిన విద్యార్థులు

82చూసినవారు
పదిలో మెరిసిన విద్యార్థులు
వర్గల్ మండలంలో పదవ తరగతి ఫలితాలలో విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో మొత్తం 641 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 639 మంది ఉత్తీర్ణులై 99. 6శాతం ఉత్తీర్ణత నమోదు చేసినట్లు మండల విద్యా శాఖాధికారి సునీత తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్