ఆగస్టు 15 నాటికి రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం

61చూసినవారు
ఆగస్టు 15 నాటికి రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం
కాంగ్రెస్ పార్టీ వచ్చే ఆగస్టు 15 నాటికి రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ మంత్రి హరీశ్ రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కోహెడలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందరరావుతో కలిసి ఎన్నికల ప్రచారములో మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల విద్యుత్, రూ. 5 వందలకు గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసి చూపామన్నారు.

సంబంధిత పోస్ట్