ఉత్తమ ప్రతిభ కనబర్చిన బిసీ గురుకుల విద్యార్థులకు అభినందనలు

69చూసినవారు
ఉత్తమ ప్రతిభ కనబర్చిన బిసీ గురుకుల విద్యార్థులకు అభినందనలు
మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల సంస్థ విద్యార్థులు ఈ ఏడాది పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించి రికార్డు సృష్టించారు. బీసీ గురుకుల విద్యార్థులు 98. 25 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర సగటు కంటే 6. 94 ఎక్కువ ఉత్తీర్ణత శాతం సాధించడం పట్ల రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. 261 పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాయగా 153 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయన్నారు.

సంబంధిత పోస్ట్