నిరుపేద ముస్లింలకు నిత్యవసర సరుకుల పంపిణీ

601చూసినవారు
నిరుపేద ముస్లింలకు నిత్యవసర సరుకుల పంపిణీ
సిద్దిపేట పట్టణంలో సిద్దిపేట ఫౌండేషన్ వ్యవస్థాపకులు సాదత్ నజీర్ సహాయంతో నిరంతరం ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఫౌండేషన్ సిద్దిపేట కన్వీనర్ మొయినుద్దీన్ అన్నారు. రంజాన్ పర్వదినం సందర్బంగా సిద్దిపేట పట్టణంలో 500 మంది నిరుపేద ముస్లింలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేసి మాట్లాడారు. సిద్దిపేట బిడ్డ సాదత్ నజీర్ వేరే దేశాల్లో ఉన్న స్వంత గడ్డకు ఎన్నో సేవలు అందిస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్