హుస్నాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతాం

55చూసినవారు
పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో టిజిఐఐసీ అధికారులు, పారిశ్రామికవేత్తలు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్