సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలలో మంత్రి పొన్నం

584చూసినవారు
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల వల్లనే గిరిజన జీవితాలలో వెలుగులు నిండాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజారా భవన్ లో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గిరిజన మహిళలతో సాంప్రదాయక నృత్యాలు చేసి అందర్నీ అలరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్