భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు తరలిరండి

69చూసినవారు
భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు తరలిరండి
హుస్నాబాద్ పట్టణంలో సోమవారం 29న జరిగే భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు అధిక సంఖ్యలో తరలిరావాలని జేఏసీ హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ కోరారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్