పొద్దు తిరుగుడు గింజల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

569చూసినవారు
హుస్నాబాద్ లో సోమవారం మార్కెట్ యార్డ్ లో పొద్దు తిరుగుడు విత్తన కేంద్రాలను పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 670 రూపాయలు క్వింటాకు పొద్దు తిరుగుడు ఉందని ప్రతి ఎకరానికి 8- 10 క్వింటాల్ చొప్పున దిగుబడి వస్తుందని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే భవిష్యత్తులో ఒక ఎకరం కూడా ఖాళీగా ఉండదు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్