గుంతల మాయంగా మారిపోయిన రహదారి

562చూసినవారు
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ నుండి మోతే కి వెళ్లే రహదారి గుంతల మాయంగా మారిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి వేయించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్