ఎన్సన్పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం

76చూసినవారు
ఎన్సన్పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం
సిద్దిపేట అర్బన్ ఎన్సన్పల్లి గ్రామంలో మంగళవారం బిజెపి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనెని రఘునందన్ రావుకు ఓటు వేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆటపాటలతో డప్పులతో ఊరేగింపు తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్లు మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. రఘునందన్ రావు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్