రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి

75చూసినవారు
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
ఎంపీ ఎన్నికల నేపథ్యంలో రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. మను చౌదరి తెలిపారు. మంగళవారం ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సమీర్ మాధవ్ కర్కోటి పర్యవేక్షణలో పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గానికి ఐదుగురు, దుబ్బాక నియోజకవర్గం 24 మంది, గజ్వేల్ నియోజకవర్గం 29 మంది, హుస్నాబాద్ నియోజకవర్గానికి 26 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించారు.

సంబంధిత పోస్ట్