సిద్దిపేటలో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు

2965చూసినవారు
కరీంనగర్ జిల్లా పొలంబాటకు బయలుదేరిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిద్దిపేటలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వాహనశ్రేణి వెళ్తున్నంత సేపు నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. వాహనంలోనుంచే కేసిఆర్ అంటూ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జై బీఆర్ఎస్, జై కేసీఆర్ నినాదాలతో సిద్దిపేట రంగదాంపల్లి చౌరస్తా హోరెత్తింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్