జగిత్యాల: బస్సులను జెండా ఊపి ప్రారంభించిన అదనపు కలెక్టర్

66చూసినవారు
జగిత్యాల: బస్సులను జెండా ఊపి ప్రారంభించిన అదనపు కలెక్టర్
జగిత్యాల జిల్లాలో డిఎస్సి-2024 ద్వారా ఉపాధ్యాయులుగా నియామకమై సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకోబోతున్న కాబోయే ఉపాధ్యాయుల జగిత్యాల జిల్లా విద్యాశాఖ ద్వారా హైదరాబాద్ కు వెళ్తున్న బస్సులను జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ రాంబాబు బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఈవో జగన్ మోహన్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో హన్మంత రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్