వినోద్ కుమార్ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం

80చూసినవారు
వినోద్ కుమార్ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం
కరీంనగర్ పార్లమెంటు బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు కోసం గురువారము కరీంనగర్ లోని 21 డివిజన్లో టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు పాదం అజంతా ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం చేశారు. వినోద్ కుమార్ కరీంనగర్ చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ వినోద్ కుమార్ గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు రమ, సరిత, అంజలి, లత, భాగ్యమ్మ, పల్లవి, మణెమ్మ, వర్ష, శివాని తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్