శంకరపట్నం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్యాధికారి తనిఖీ

72చూసినవారు
శంకరపట్నం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్యాధికారి తనిఖీ
శంకరపట్నం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్య శాఖ అధికారి సుజాత ఆకస్మిక తనిఖీ చేశారు. సీజనల్ వైరస్ ఎక్కువగా వస్తున్నాయని ప్రజలకు అందుబాటులో సిబ్బంది ఉండి వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం పేద ప్రజల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల రోగాలకు, టెస్టులకు సౌకర్యాలు ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రావణ్ కుమార్ తో అన్నారు.

సంబంధిత పోస్ట్