అకాల వర్షానికి తడిసిన ధాన్యం

1522చూసినవారు
మంథని నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తిప్పలు పడ్డారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి తమను ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్