11వ వార్డు రోడ్డును పట్టించుకోని అధికారులు

80చూసినవారు
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లో 11వ వార్డులో వర్షం పడిందంటే చాలు నడవడానికి ఇబ్బందికరంగా మారుతుందని కాలనీవాసులు తెలిపారు. సీసీ రోడ్డు వేయకుండా జాప్యం చేస్తున్నటువంటి అధికారులు ఇదేంటని జీపీ సెక్రటరీనీ అడిగితే దురుసుగా సమాధానం చెప్పారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రోడ్డు వేయించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్