ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలి

54చూసినవారు
ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలి
గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ కోరారు. ఆదివారం బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ‌గణపతి మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. పోలీసు అధికారుల సూచనల మేరకు నిర్వాహకులు నడుచుకోవాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఆర్. స్వామి, పోలీసు సిబ్బంది, ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్