చెల్లెళ్లను గొంతు నులిమి చంపేసిన అక్క (వీడియో)

575చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. 13 ఏళ్ల బాలిక గురువారం అర్థరాత్రి 5 మరియు 7 సంవత్సరాల వయస్సు గల తన ఇద్దరు చెల్లెళ్లను గొంతు కోసి చంపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణ జరిపి నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఇంట్లో పనులన్నీ తానే చేయాల్సి ఉంటుందని, అందుకే వారిని చంపేశానని చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్