రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా!

80చూసినవారు
రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా!
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. తమ రాష్ట్రం నుంచి లోక్‌సభ లేదా రాజ్యసభకు పోటీ చేయాలని తెలంగాణ, మధ్యప్రదేశ్ పార్టీ నేతలు కోరారు. అయితే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధికారికంగా ప్రకటించనున్నారు.

ట్యాగ్స్ :