మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు

56చూసినవారు
మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోల నుంచి 333 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వి.శ్రీదేవి తెలిపారు. బుధవారం ఆర్ఎం కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 18 నుంచి దశలవారీగా జిల్లాలోని ఆయా డిపోల నుంచి బస్సులు బయలుదేరి.. ఉమ్మడి జిల్లాలో కేటాయించిన ఆయా డిపోలకు రిపోర్టు చేయాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్