సాయిబాబా ఆలయాల్లో విశేష పూజలు

80చూసినవారు
సాయిబాబా ఆలయాల్లో విశేష పూజలు
గురు పౌర్ణమి నాడు సాయిబాబా ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారని అర్చకులు చెప్పుకొచ్చారు. ముందుగా ప్రభాత సేవ ఖాగడ హారతి, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేస్తుంటారు. ఇలా అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహిస్తారు. ఆ బాబాకు అన్నదానం అత్యంత ప్రీతికరమైనది. నాడు ఆయనే తన చేతులతో స్వయంగా వండి వడ్డించేవారని ఆ చరిత్ర చెబుతుంది. అందుకే బాబా ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్