స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

65చూసినవారు
స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 167.06 పాయింట్లు పెరిగి 71,595.49 వద్ద, నిఫ్టీ 67.95 పాయింట్లు లాభపడి 21,785.90 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ప్యాక్ నుంచి SBI, సన్ ఫార్మా, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్ లాభపడగా, M&M, భారతి ఎయిర్‌టెల్, NTPC, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.03గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్