అటెండెన్స్ కోసం 'సుందరం మాస్టర్' వచ్చేస్తున్నారు!

1528చూసినవారు
వైవా హర్ష హీరో దర్శకుడు కళ్యాణ్ సంతోష్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'సుందరం మాస్టర్'. ఈ చిత్రాన్ని రవితేజ టీమ్‌ వర్క్స్‌, గోల్డెన్‌ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్‌కుమార్‌ కుర్రు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ స్పెషల్ వీడియోను రవితేజ ట్విటర్‌లో షేర్ చేశారు. ఫిబవర్రి 16న విడుదల కానుంది. ఈ సినిమాలో దివ్య శ్రీపాద హీరోయిన్‌గా నటిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్