యాదాద్రి జిల్లాలో కల్తీ పాల గుట్టురట్టు

59చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని పాల కేంద్రాల్లో మంగళవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ముక్తాపూర్లో కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు ఎస్వోటీ పోలీసులు గుర్తించారు. ప్రశాంత్ అనే వ్యక్తి నుంచి 60 లీటర్ల పాటు, హైడ్రోజన్ పెరాక్సైడ్ 250 ఎంఎల్, ధోల్ఫూర్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ 8 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇలాంటి చర్లకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్