న్యాయాన్ని ఆదరించాలన్న అశోక్

56చూసినవారు
న్యాయాన్ని ఆదరించాలన్న అశోక్
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ది పాలకూరి అశోక్ న్యాయాన్ని ఆదరించాలంటూ యువతకు పిలుపునిచ్చారు. నీతి, న్యాయం, నిరుద్యోగుల కోసం కొట్లాడే తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు. తనను గెలిపిస్తే 24 గంటలు ప్రజల్లోనే ఉంటూ నిరుద్యోగుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారంకు కృషి చేస్తానన్నారు. తీన్మార్ మల్లన్న, ఇతర అభ్యర్దులకు ఓటేసి ఓటు వృథా చేసుకోవద్దన్నారు.

సంబంధిత పోస్ట్