పట్టపగలే దొంగ బీభత్సం

76చూసినవారు
పట్టపగలే దొంగ బీభత్సం
భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరిలో దొంగల బీభత్సం సృష్టించారు. మిట్ట మధ్యాహ్నం తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంతలో స్థానికులు గమనించి పట్టుకొని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. గ్రామంలో తరచూ దొంగతనాలు చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్