నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గం, నేరేడుగోమ్ము మండల పరిధిలోని బుగ్గ తండా గ్రామ పంచాయతీకి చెందిన డీజే ఆపరేటర్ బాలోజీ వాంకుణావత్ పై గురువారం మధ్యాహ్నం 2గం,,లకు కేతావత్ కిషన్ నాయక్ మనుస్సులో పాత కక్షలు పెట్టుకొని తన డిజే వాహనం మెయిన్ అద్దం ధ్వంసం చేసి తనపై తన డిజే ఆపరేటర్ పై దాడి చేసి డీజే బేస్ యాంపు (ధర 120000/-) తీసుకొని వెళ్ళారు అని ఇప్పటికి నాలుగు సార్లు తమపై దాడికి పాల్పడినారని వాంకుణావత్ అన్నారు.