నేను మాట్లాడాలనుకుంటున్నా: కేజ్రీవాల్
By Gopichand 588చూసినవారుకేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు గురించి మాట్లాడాలనుకుంటున్నానని కేజ్రీవాల్ న్యాయమూర్తిని అభ్యర్థించారు. లిఖితపూర్వకంగా ఇవ్వాలని న్యాయమూర్తి కేజ్రీవాల్ను కోరారు. దయచేసి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరటంతో కోర్టు అంగీకరించింది. తన వాదన వినిపిస్తుండగా ఈడీ తరపు న్యాయమూర్తి అడ్డుపడటంతో 5 నిమిషాలు కేటాయించాలని వేడుకున్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి, కవితల గురించి కేజ్రీవాల్ మాట్లాడారు.