విధులు పకడ్బందీగా నిర్వహించాలి

82చూసినవారు
విధులు పకడ్బందీగా నిర్వహించాలి
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాహుల్ హెగ్దే శనివారం నల్గొండ పార్లమెంట్ పరిధిలోని హుజుర్నగర్ సెగ్మెంట్లోని ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై, ఎన్నికల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చెక్ పోస్టుల వద్ద నిరంతరం వాహనాల తనిఖీలు చేపట్టాలని, పోలింగ్ కేంద్రాలలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్