సభా స్థలం పరిశీలన

52చూసినవారు
సభా స్థలం పరిశీలన
హుజూర్ నగర్ పట్టణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఆదివారం సాయంత్రం సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం సభా సమావేశాన్ని హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సభ పార్కింగ్ స్థలం ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావాలని వారు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్