గురుకుల విద్యార్థులకు అస్వస్థత

542చూసినవారు
హుజుర్ నగర్: పూలే బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు నలుగురు అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చికిత్స పొందిన సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో గురువారం జరిగింది. ఐదో తరగతి చదువుతున్న సంజన, లావణ్య, ప్రణీత, వసంత రాణి అనే నలుగురు విద్యార్థులకు వాంతింగ్ కావడంతో ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. విద్యార్థుల పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్