విచారణకు ఆదేశం

66చూసినవారు
విచారణకు ఆదేశం
బాలెంల ఎస్సీ మహిళా గురుకుల కళాశాల విద్యార్థినిల ఆందోళన, కళాశాల ప్రిన్సిపల్ గదిలో బీరు సీసాలు లభ్యమైన ఘటనపై మంత్రి ఉత్తమ్కుమారెడ్డి స్పందించారు. పూర్తి స్థాయి విచారణ కమిటి అధికారిగా అదనపు కలెక్టర్ లత, కమిటి సభ్యులుగా డిప్యూటి సీఈవో శిరిష, సూర్యాపేట ఆర్టివో వేణుమాదవ్, ఎస్సీ అభివృద్ధి అధికారి లతను నియమిస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్