పోలీసుల కవాతు

1923చూసినవారు
హుజూర్ నగర్ లోని వేపల సింగారం, బూరుగడ్డ గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సిఐ చరమంద రాజు ఆధ్వర్యంలో పారా మిలటరీ బలగాలతో కవాతు నిర్వహించారు. ఎస్సై జి. ముత్తయ్య మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని ఓటర్లకు సూచించారు. అనంతరం వాహనాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్