విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలి: జేడీ వెంకటనరసమ్మ

60చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని విద్యాశాఖ జేడీ వెంకట నరసమ్మ సూచించారు. హుజూర్నగర్లోని ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజన నాణ్యతను గురువారం పరిశీలించారు. ఎంఈఓ సైదానాయక్, పాఠశాల హెచ్ఎం బీరెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు. ఇన్చార్జి మేనేజర్ వీరారెడ్డి, వార్డు ఆఫీసర్లు, హాస్టల్ వార్డెన్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్