సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని కిష్టాపురం గ్రామంలోని రిటైర్డ్ హెడ్ మాస్టర్ కరిసే వెంకటరత్నం భార్య ఎనీల (64) బుధవారం మరణించారు. ఈ నేపథ్యంలో గురువారం పాస్టర్ యోహాను ఆధ్వర్యంలో క్రిస్టియన్ లాంచనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో చిన్న కూతురు పావని తల్లి భౌతికఖాయానికి తలకొరివి పెట్టింది.