సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం

75చూసినవారు
సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం
తమ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోదాడకు వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోదాడ మున్సిపల్ కార్మికులు గురువారం వినతిపత్రాన్ని అందజేసారు. కనీస వేతనం 26వేల రూపాయలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోఅధ్యక్షులు కోమ్ము. నాగేశ్వరరావు, కార్యదర్శి కుడుముల. గోపి, ఉపాధ్యక్షులు యలమర్తి. వెంకటేశ్వర్లు, మాతంగి. నాగమణి, కుడుముల. ధనమ్మ, బ్రహ్మం, మంగమ్మ, నాగరాజు, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్