భళా సూక్ష్మ కళ.. సుద్ధ ముక్కపై టీ గ్లాసు

81చూసినవారు
కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి మంగళవారం అంతర్జాతీయ టీ (చాయ్) దినోత్సవం సందర్భంగా అంగుళం సుద్ద ముక్కపై టీ గ్లాస్ చెక్కి సూక్ష్మ కళలో తనకుఉన్న ప్రతిభ ను చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యపు , పప్పు గింజలు, సుద్ధముక్క , లపై జాతీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల, సీని కళాకారుల, దేవుళ్ళ, ప్రతిమలు చెక్కి అబ్బురపరిచాడు. సూక్ష్మ కళలో రాణిస్తున్న చారిని అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్