విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి - మంత్రి ఉత్తమ్

582చూసినవారు
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆయన కు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానం లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సీతారామయ్య, జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాం బాబు ఉన్నారు.

సంబంధిత పోస్ట్