పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

1897చూసినవారు
మునగాల మండలం ఆకుపాములలో అనారోగ్యముతో బాధపడుతున్న కొరిపల్లి వెంకన్నకు పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు, నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో పందిరి ఫౌండేషన్ చైర్మన్ పందిరి నాగిరెడ్డి, సెక్రెటరీ ఇమ్మడి సతీష్ బాబు, గౌరవ సలహాదారు యస్ యస్ రావు, గ్రామస్థులు, యంపిటిసీ చింతల శ్రీను, పొలంపల్లి వేంకటేశ్వర్లు, జిల్లెపల్లి గోపి, వెంకట్రామయ్య, బాబు, అర్జున్, బీ. గోపి ఉన్నారు.

సంబంధిత పోస్ట్