భూ తగాదాలతో హత్యాయత్నం

20560చూసినవారు
భూ తగాదాలతో హత్యాయత్నం
చిలుకూరు మండలం కట్టకొమ్ముగూడెంలో భూతగాదాలు హత్యాయత్నానికి దారి తీసాయి. గ్రామానికి చెందిన వేమూరి సుధాకర్ భార్య శ్రీలక్ష్మి సోమవారం వాకింగ్ కి వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి కర్రలతో తలపై బాది హత్యాయత్నానికి యత్నించారని కోదాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. పోలీసులు కాల్ డేటా ఆధారంగా వేమూరి నవీన్, రంగిశెట్టి నరసింహారావు, జ్ఞానారావ్ , యశ్వంతులను నిందితులుగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్