కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది

58చూసినవారు
కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది
కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ నడిగూడెం మండల అధ్యక్షుడు దొంతగాని శ్రీనివాస్ అన్నారు. గురువారం మండలంలోని బృందావనపురంలో ఇటీవల ప్రమాదంలో గాయపడ్డ దొంతగాని శ్రీను నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడివి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పల్లపు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు ఎస్ కె జహీర్, దేవరంగుల వీరన్న, పిచ్చయ్య, సీతయ్య, లింగస్వామి నాగేశ్వరరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్