తెలంగాణ ఉద్యమ కారుల ఆధ్వర్యంలో నివాళులు

82చూసినవారు
తెలంగాణ ఉద్యమ కారుల ఆధ్వర్యంలో నివాళులు
కోదాడలోని యం యస్ విద్యా సంస్థలలో తెలంగాణ ఉద్యమ కారుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ దశాబ్ది వేడుకలకు ఉద్యమ కారులు రాయపూడి చిన్ని, బంగారు నాగమణి, పందిరి నాగిరెడ్డి , యస్ యస్ రావు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గత పదేళ్లుగా తెలంగాణ ప్రజలఆకాంక్షలు నెరవేరాలేదన్నారు.

సంబంధిత పోస్ట్