మూసీ శుద్ధీకరణలో కుట్రలొద్దు: ఎమ్మెల్యే

79చూసినవారు
మూసీ శుద్ధీకరణలో కుట్రలొద్దు: ఎమ్మెల్యే
మూసీ శుద్ధీకరణలో బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేయోద్దని, విష రసాయనాలతో ఇప్పటికే మూడు జిల్లాల ప్రజలు అన్నీ కోల్పోయారని, ఒక సారి మూసీ గ్రామాలను పర్యటించాలని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మూసీ సుందరీకరణపై ప్రకటన విడుదల చేసిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ అంటే. ఒక్కప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు జీవనాడిగా ఉండేది. కానీ ఇప్పుడు విషంగా మారిందని అన్నారు.

సంబంధిత పోస్ట్