ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం

70చూసినవారు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వాగులు వంకలు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. త్రిపురారం మండలం బాబుసాయి పేట వద్ద భారీ వర్షానికి తాత్కాలిక బ్రిడ్జి తెగిపోయింది. త్రిపురారం నుండి కుక్కడం వెళ్ళే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్