గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి

4100చూసినవారు
గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి
నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురుని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న కానిస్టేబుల్ శ్రీను ఇరువురుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మగ వ్యక్తి మృతిచెందగా, ట్రాన్స్ జెండర్ కు గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎన్. అంతిరెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్