ఆరోగ్య కార్యకర్తల శిక్షణ కొరకు కౌన్సిలింగ్ పద్ధతిలో సీట్ల కేటాయింపు జరిగిందని సూర్యాపేట అదనపు కలెక్టర్ బి. ఎస్. లత అన్నారు. సూర్యాపేట సమీకృత కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లాలోని మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎం శిక్షణ కొరకు కౌన్సిలింగ్ అలాగే మెరిట్ పద్ధతి ద్వారా సీట్ల కేటాయింపు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కోటాచలం, జిల్లా వైద్యాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.